Andhra PradeshVisakhapatnam

మధురవాడ వాసి..నిషిత్ కు అల్ ఇండియా టెన్నిస్ టైటిల్

మధురవాడ వాసి..నిషిత్ కు అల్ ఇండియా టెన్నిస్ టైటిల్

క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- హైదరాబాద్ లో బుధవారం ఆష్ టెన్నిస్ అకాడమీ లో జరిగిన ఛాంపియన్ సిరీస్3 ఫైనల్స్ లో విశాఖ నగరానికి చెందిన ఆరిమిల్లి నిషిత్ కర్ణాటక కి చెందిన  ధనుష్ పై 6-1,6-0 స్కోర్ తో ఘనవిజయం  సాధించి టైటిల్  హస్తగతం చేసుకున్నారు.  టైటిల్ ను ఆష్ అకాడెమీ చీఫ్ అర్జున అవార్డు గ్రహీత వెంకట రాఘవన్ చేతుల మీదగా బహుక రించారు. విషయం తెలిసిన స్థానికులు.నిషిత్ బాబును అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!