Andhra PradeshVisakhapatnam
శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి

శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామంలో శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రాథమిక పాఠశాల చైర్మన్ ముత్యాల రాముడు సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముత్యాల రాముడు మాట్లాడుతూ మృతి చెందిన వృద్ధురాల కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేశారు..

