Andhra PradeshVisakhapatnam
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన విశాఖపట్నం 5,7 వార్డ్ కార్పొరేటర్లు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన విశాఖపట్నం 5,7 వార్డ్ కార్పొరేటర్లు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం మధురవాడ టీడీపీ తరపున 5,7 కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ,5 వవార్డ్ టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణ్ రావు,7వ వార్డ్ టీడీపీ నాయకులు పిల్లా వెంకటరావు విజయవాడ అమరావతి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసి టీడీపీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచెంనాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షులు పళ్ల శ్రీనివాస్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు పట్చిమ ఎమ్ ఎల్ ఏ గణబాబు, తూర్పు ఎమ్. ఎల్. ఏ వెలగపూడి రామ కృష్ణ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
