Andhra PradeshVisakhapatnam

భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు.

భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

భీమిలి నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయం శుక్రవారం భీమిలి లో భీమిలి ఇంఛార్జి అయిన కోరాడ రాజబాబు  ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 5వ వార్డు మొల్లి హేమలత, నమ్మి రమణ దంపతులను, 7 వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ వెంకట రావు  దంపతులను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి పల్లా శ్రీనివాస్ రావు  సన్మానించడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!