Andhra PradeshVisakhapatnam

గులాబ్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి న ఎమ్మెల్యే గణబాబు…

గులాబ్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి న ఎమ్మెల్యే గణబాబు…

 

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

  శనివారం రాత్రి నుండి  గులాబ్ తుఫాన్ కారణంగా  .56 వ వార్డ్ రాజీవ్ నగర్ ,ముత్య మాంబ కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను  పరిశీలించి ,బాధితులను పరామర్శించిన  ఎమ్మెల్యే గణబాబు .ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సరగడం రాజశేఖర్ మరియు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!