Andhra PradeshVisakhapatnam
కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో 7 వ వార్డు లో పలు శానిటేషన్ సమస్యలు పరిష్కారం.

కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో 7 వ వార్డు లో పలు శానిటేషన్ సమస్యలు పరిష్కారం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2:మధురవాడ మంగళవారం కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ఆదేశాలతో జీవీఎంసీ శానిటేషన్ సిబ్బందితో దగ్గరుండి 7వ వార్డు వాంబేకాలనీ లో పలు శానిటేషన్ సమస్యలను పరిష్కరించిన 7వ వార్డు సీనియర్ టీడీపీ నాయకులు పిల్లా వెంకటరావు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.