Andhra PradeshVisakhapatnam

ఇంటి ఇంటి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.

ఇంటి ఇంటి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

మధురవాడ   7 వ వార్డు పరిధిలో ద్రోణంరాజు కళ్యాణ మండపం వద్ద జీవీఎంసీ నుండి వచ్చిన 6 చెత్త సేకరణ  వాహనాలను  కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ  చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పిళ్లా వెంకట రావు , సానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!