Andhra PradeshVisakhapatnam

అర్హులైన వికలాంగుల పింఛన్లను పునరుద్దరించాలని మంత్రికి వినతి.

అర్హులైన వికలాంగుల పింఛన్లను పునరుద్దరించాలని మంత్రికి వినతి.

 

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

అర్హులైన వికలాంగుల పింఛన్లను పునరుద్దరించాలని, వికలాంగుల చట్టం – 2016కు రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి విశాఖలో వినతిపత్రం అందజేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!